Latest Breaking

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,సినీనటుడు విష్ణు విశాల్...

టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ అధికారుల తీరుపైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గోడలపైన రాసిన నినాదాలను తూడ్చివేయడంపైన అభ్యంతరం...

భారత రాజ్యాంగాన్ని అవమానపర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపైన...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాద్ కుమారుడు రఘనందన్  పెళ్లి వేడుకలో ఆయన పాల్గొన్నారు....

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య...

హిందుపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బాలక్రిష్ణ స్పష్టం చేశారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని ఆయన తేల్చి...

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన విరుచుకుపడ్డారు.గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఆయన తనపైన కుట్ర జరుగుతోందని...

వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన  మాచర్ల టీడీపీ నాయకుడు చంద్రయ్యకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాళ్లర్పించారు. గుండ్లపాడు గ్రామానికి వెళ్లిన ఆయన చంద్రయ్య కుటుంబ సభ్యులకు...

రాజకీయ పగలకు నిలయంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో మరో సారి హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను వైసీపీ నేతలు పట్టపగలు చంపేశారు. గుండ్లపాడు తెలుగుదేశం...

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్లపైన వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సిఎం ఆహ్వానం మేరకు ఆయన...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn