ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రూర్కీ వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో...
Latest Breaking
తెలంగాణ మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మరణించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన గురవారం కన్నుమూశారు. కేటీఆర్ సతీమణి శైలిమ తండ్రి హరినాథరావు. వియ్యంకుడి మరణం...
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రంగం సిద్ధమైంది. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర యువగళం పేరుతో సాగనున్నది. దాదాపు 400 రోజుల...
తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన విభేదాల పరిష్కారం కోసం అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య నెలకొన్న...
కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధమైంది. జనవరి 26 తర్వాత పీసీసీ చీఫ్ పాదయాత్ర ప్రారంభం కానున్నది. సకల...
కాంగ్రెస్ లో కోవర్టులకే పదవులు దక్కుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ఆరోపించారు. కష్టపడి పనిచేస్తున్న వారిని పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు....
పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వివాదంపైన టీఆర్ఎస్...
పీసీసీ కార్యవర్గంపైన మాజీ మంత్రి కొండా సురేఖ తన అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. తనను పీసీసీ ఎక్జిక్యూటీవ్ కమిటీలో సభ్యురాలిగా నియమించడాన్ని తప్పుపట్టారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ఆయన ప్రత్యేక బస్సును తయారు చేయించుకున్నారు. సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ...
మాజీ ఎమ్మెల్యే ఒకరు పొగొట్టుకున్న అత్యంత విలువైన ఉంగరాన్ని పోలీసులు వెతికి ఇచ్చారు. ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే సాంకేతికను ఉపయోగించి ఉంగరాన్ని కనిపెట్టారు. ఉప్పల్ బీజేపీ మాజీ...
