Latest Breaking

బీఆర్ఎస్ లో జనగామ టికెట్ పంచాయతీ ముగిసింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య రాజీ కుదిరింది. మంత్రి కేటీఆర్ ఇద్దరు నేతలతో...

తెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ...

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి పై గుర్రుగా ఉన్న ఆయన గులాబీ కండువా పక్కన...

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తన కుమారుడు రోహిత్ తో కలిసి ఆయన రాహుల్...

తెలంగాణ గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పార్టీలో ఉన్న ఆయన తాజాగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. త్వరలోనే...

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్ తో రాజీ పడ్డారు.  టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి సహకరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి విజయం...

బీజేపీ మాజీ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలె బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఆయన కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి సమక్షంలో ఆ పార్టీ...

అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు.  పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆయన తన...

ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలే సూచనలున్నాయి. ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn