Latest Breaking

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విందు ఇచ్చారు.  మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతాధికారులు ఈ డిన్నర్ లో పాల్గొన్నారు. ప్రజా భవన్...

సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9...

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా ఆమె కేంద్ర సర్వీసుల్లో...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐఏఎస్ ల బదిలీ పైన ఆయన దృష్టి సారించారు....

యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఆస్పత్రి ముందు హడావుడి నెలకొన్నది. కేటీఆర్ వారందరిని...

తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులు కాక ముందే రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. ఆయన ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదంటు...

వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.చట్నీస్ అధినేత మనమరాలు ప్రియా అట్లూరిని ఆయన ప్రేమ వివాహం చేసుకోంటున్నాడు. వీరిద్దరి పెళ్లికి ముహుర్తం ఖరారు...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో రోజునే ఆయన హస్తిన బాట పట్టడం విశేషం. మంత్రులకు శాఖల కేటాయింపు...

తెలంగాణ ప్రగతి భవన్ ప్రజా భవన్ గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రగతి భవన్ ను పేరును మార్చి అక్కడ ప్రజాదర్బార్...

వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి ప్రేమలో పడ్డారు .అమెరికాలో ప్రియా అట్లూరి అనే యువతితో ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు నాలుగేళ్లుగా ప్రేమలో...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn