Latest Breaking
తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించారు. ఆయనను బయటకు అనుమతించకపోవడంతో నిరసనగా ఆయన లాంజ్ లో కూర్చుండిపోయారు. కలెక్టర్, ఎస్పీని కలవడానికి...
భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, శాస్త్రవేత్తలను అభినందించారు....
