మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె భర్త భార్గవ రామ్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ...
Todays breaking
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. ఫిరాయింపుల పర్వం జోరుగా జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆయన కాపాడారు. మెదక్ ఎమ్మెల్సీ...
చాలా కాలంగా ఉప్పు,నిప్పుగా ఉన్నంటున్న నారా, దగ్గుబాటు కుటుంబాలు కలిశాయి. తోడల్లుడ్లు చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదిక పైకి రావడమే కాకుండా పలుకరించుకున్నారు.అక్కా చెల్లుళ్లు పురందేశ్వరి,...
టీఎన్జీవో నేత విఠల్ బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆయనకు కాషాయ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠల్...
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణంపైన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. రోశయ్య లాంటి ఉన్నతమైన...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఉదయం నిద్రలోనే చనిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా రోశయ్య...
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. లోక్ సభలో ఆమెతో కోమటిరెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డిపైన ప్రధాన పార్టీలు అభ్యర్థులను పోటీకి దింపలేదు. దీంతో ఆయన ఏకగ్రీవం ఖాయమని భావించారు....
వరి రైతుల కోసం ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ వరిదీక్ష చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో...
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు దాదాపుగా సమసిపోయాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ...
