Todays breaking

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైన టీఆర్ఎస్ పార్టీ ప్రివిలైజ్ మోషన్ ఇచ్చింది. ఆ పార్టీ ఎంపిలు రాజ్యసభలో తమ లేఖను అందజేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ సభ్యత్వంపైన తన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన టార్గెట్ ను ఆయన రెండు నెలల్లో పూర్తి చేయించారు....

ఎపి మంత్రి సిదిరి అప్పలరాజు శంషాబాద్ ముచ్చింతల్ లో హల్చల్ చేశారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తనతో పాటు...

తెలంగాణలో బీజేపీ తన పట్టు పెంచుకుంటోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిస్తున్న నాయకులు, పార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యువ...

మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకున్నారు. తనకు నెగిటివ్ వచ్చిందంటు ఆయన ట్విట్టర్ లో ఫోస్టు చేశారు. కరోనా నుంచి బయటపడటంతో చిరంజీవి సినిమా షూటింగ్ లో...

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,సినీనటుడు విష్ణు విశాల్...

టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ అధికారుల తీరుపైన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గోడలపైన రాసిన నినాదాలను తూడ్చివేయడంపైన అభ్యంతరం...

భారత రాజ్యాంగాన్ని అవమానపర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపైన...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాద్ కుమారుడు రఘనందన్  పెళ్లి వేడుకలో ఆయన పాల్గొన్నారు....

బిజెపి సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి  మరణించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.  జంగారెడ్డి పార్థివదేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn