రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రెండున్నర యేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఇండియా టుడే...
Todays breaking
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేశారు.**“లీడర్షిప్ ఇన్ ది...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఫలితాలు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా గా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం...
ఇద్దరు తెలుగు సివిల్ సర్వీసెస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణకు ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని...
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ....
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు...
భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. సుమారు 4వేల మందికి ఉపాధి యూపీసీ వోల్ట్ తో తెలంగాణ ఒప్పందం...
ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగం దావోస్ :: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హారజయ్యారు. విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్...
