సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈషా సింగ్

ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్.
ఇటీవల జరిగిన ISSF వరల్డ్ కప్ (రైఫిల్/పిస్టల్) 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ ని సత్కరించి అభినందించిన సీఎం.
