మాకు రెండు ఎమ్మెల్సీ లు ఇవ్వండి
1 min read
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీపీఐ నేతలు కలిశారు. కాంగ్రెస్ సిపిఐ మధ్య అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం గా సిపిఐ కి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని వారు కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కి కేటాయించారు.