cm revanth reddy

నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం గేమ్ ఛేంజర్ గా మారింది. పేదోడి కంచంలో సన్న బియ్యం బువ్వ ఉండాలన్న ముఖ్యమంత్రి సంకల్పం...

మీ ధన్యవాదాలు నాకు మాత్రమే కాదు.. మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలియజేయాలి. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి...

బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా...

కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని...

ఇంటింటి సమగ్ర సర్వే సక్సెస్​ రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక ఫిబ్రవరి 2న కేబినేట్​ సబ్​ కమిటీకి తుది నివేదిక దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ అధికారులు,...

ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం * భ‌వ‌న నిర్మాణ నిబంధ‌న‌లు పూర్తిగా పాటించాలి... * పార్కింగ్‌, ఫైర్‌స్టేష‌న్‌, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ సౌక‌ర్యాలు ఉండాలి *...

ఆదివారం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలు లాంచనంగా ప్రారంభించబోతున్నాం లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు...

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ ఐదు వందల మందికి ఒక సర్వేయర్ 31వ తేదీ నాటికి ప‌రిశీల‌న‌ పూర్తి చేయాలి సామాజిక స‌ర్వేకు తుదిగ‌డువు 13వ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn