Latest Breaking

మ‌హిళా ఉత్ప‌త్తుల మార్కెటింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందానికి సంప్ర‌దింపులు * మ‌హిళా సంఘాల‌కు పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బ‌స్సులు * తెలంగాణ సంప్ర‌దాయానికి అనుగుణంగా చీరెల పంపిణీ...

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలనితెలంగాణ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.తక్షణమే మంత్రి అజారుద్దీన్ ను సౌదీ...

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. త‌క్ష‌ణ‌మే పూర్తి వివ‌రాలు తెలుసుకుని...

కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేస్తున్నార‌ని క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం చూశాకనైనా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీని క‌లిశారు....

మంత్రి కొండా సురేఖ , సినీ హీరో నాగార్జున మ‌ధ్య నెల‌కొన్న వివాదం ముగిసింది. కొండా సురేఖ పైన దాఖ‌లు చేసిన క్రిమిన‌ల్ దావా పిటిష‌న్ ను...

- సమయపాలన పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఆదేశాలు జారీ చేశారు.  తన పరిధిలోని శాఖల ప్రధాన...

అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. నాణ్యతతో రాజేపడేది లేదు. తేడా వచ్చిన ఉపేక్షించేది లేదు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...

రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn