స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్ లో...
Latest Breaking
తెలంగాణ డీజీపీ గా బి. శివధర్ రెడ్డిని నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు నియామక ఉత్తర్వులను...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడులో...
గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరటనిచ్చింది. సింగిల్ బెంట్ ఇచ్చిన తీర్పుపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణకు వచ్చేనెల 15కు వాయిదా వేసింది. గ్రూప్...
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరన్పల్లి గ్రామాన్ని వీర బైరన్ పల్లి గా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
పార్టీ ఏర్పాటుపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. హరీష్ రావు , సంతోష్ రావు తో పాటు బీఆర్ఎస్ మీడియా కూడా...
పార్టీ మారుతున్నానంటు తనపైన దుష్పచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదన్న ఆయన...
తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ట్రంప్ ను జనం ఇంటికి పంపించారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి...
మిర్యాలగూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తాను రైతు పక్ష పాతి అని నిరూపించుకున్నారు. తన కొడుకు రిసెప్షన్ కంటే రైతులకు మేలు...
