Latest Breaking

ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చి కాల్పులు జరిపిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. అమరులైన కానిస్టేబుళ్ల కుటుంబాలను...

 సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న  మిస్ వరల్డ్ —2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం  రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ ఉచ్చులో పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తనను కోసినా కూడా ఉద్యోగస్తుల డిమాండ్లు నేరవేరవని ఆయన తేల్చి చెప్పారు....

భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున రూ. 5 లక్ష‌ల‌తో సంవ‌త్సరానికి నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార...

మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశ్వీరధించారు. రేవంత్...

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతం గా ముగిసింది. 16న జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం...

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు...

ఈ తెలంగాణ అభివృద్ధిలో  అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశంలోని  తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో...

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్...

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn