తెలంగాణ బీజేపీలో అసమ్మతి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగ సభకు పలువురు ముఖ్యనేతలు హాజరు...
Political Breaking
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే భేటీ అయ్యారు. జానారెడ్డి, ఆయన కుమారులు పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో...
పార్టీ వైఖరీపైన అసంత్రుప్తిగా ఉన్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్టానం ఆహ్వానం మేరకు వీరిద్దరు హస్తినబాట పట్టారు....
కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం జోరందుకుంది. పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు ముందుకు వస్తుండటంతో పార్టీ నాయకత్వం వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పొంగులేటి,జూపల్లి కాంగ్రెస్ కండువా...
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. స్వయంగా ఈ ఇద్దరు నేతల...
కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు లను పార్టీలోకి లాంఛనంగా పీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ గుప్తా ఎసీబీకి చిక్కారు. 50 వేల లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భీంగల్...
త్వరలో చాలా మంది కాంగ్రెస్ లో చేరతారని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపైన మీడియా ఆయనను...
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదివారం గాాంధీభవన్ లో ఆయన చేరిక కార్యక్రమం ఉండనున్నది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు....
కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. అధికారంలోకి వస్తే పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది....