గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
Political Breaking
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజా ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో...
ఉచిత కరెంటుపైన రెఫరెండానికి సిద్ధమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ పైన ఆయన స్పందించారు. తెలంగాణలోని ఏ సబ్ స్టేషన్...
తన నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రి సమస్యల కోసమే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనను కలిశారని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని...
ఉచిత విద్యుత్ పైన అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన అధికార...
డిసెంబర్లో జరగనున్న ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగి రెండోసారి అధికార...
రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్టానం మార్చింది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు ప్రెసిడెంట్లను తప్పించి అగ్రవర్గాలకు చెందిన నేతలకు అప్పగించింది. తెలంగాణ...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది....
తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటు ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపైన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల భద్రతపైన సమీక్ష జరపాలని ఆయన డీజీపీకి సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో...
సిఎం కేసీఆర్ రెండో రోజుల పర్యటనకు మహారాష్ట్రకు బయలుదేరారు. దాదాపు 600 వందల కార్ల కాన్వాయ్ తో మంత్రులతో కలిసి రోడ్డు మార్గంలో షోలాపూర్ కు వెళ్లారు....