Latest Breaking

తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటు ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపైన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల భద్రతపైన సమీక్ష జరపాలని ఆయన డీజీపీకి సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో...

సిఎం కేసీఆర్ రెండో రోజుల పర్యటనకు మహారాష్ట్రకు బయలుదేరారు. దాదాపు 600 వందల కార్ల కాన్వాయ్ తో మంత్రులతో కలిసి రోడ్డు మార్గంలో షోలాపూర్ కు వెళ్లారు....

తెలంగాణ బీజేపీలో అసమ్మతి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగ సభకు పలువురు ముఖ్యనేతలు హాజరు...

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే భేటీ అయ్యారు. జానారెడ్డి, ఆయన కుమారులు పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో...

పార్టీ వైఖరీపైన అసంత్రుప్తిగా ఉన్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్టానం ఆహ్వానం మేరకు వీరిద్దరు హస్తినబాట పట్టారు....

కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం జోరందుకుంది. పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు ముందుకు వస్తుండటంతో పార్టీ నాయకత్వం వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పొంగులేటి,జూపల్లి కాంగ్రెస్ కండువా...

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. స్వయంగా ఈ ఇద్దరు నేతల...

కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు లను పార్టీలోకి లాంఛనంగా పీసీసీ చీఫ్ రేవంత్...

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టార్ చనిపోయారు. అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు.విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో రాకేష్ మాస్టార్ తీవ్రఅనారోగ్యానికి...

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ గుప్తా ఎసీబీకి చిక్కారు. 50 వేల లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భీంగల్...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn