todaysbreaking1

కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం జోరందుకుంది. పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు ముందుకు వస్తుండటంతో పార్టీ నాయకత్వం వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పొంగులేటి,జూపల్లి కాంగ్రెస్ కండువా...

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. స్వయంగా ఈ ఇద్దరు నేతల...

కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు లను పార్టీలోకి లాంఛనంగా పీసీసీ చీఫ్ రేవంత్...

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టార్ చనిపోయారు. అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు.విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో రాకేష్ మాస్టార్ తీవ్రఅనారోగ్యానికి...

తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రవీందర్ గుప్తా ఎసీబీకి చిక్కారు. 50 వేల లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భీంగల్...

త్వరలో చాలా మంది కాంగ్రెస్ లో చేరతారని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపైన మీడియా ఆయనను...

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదివారం గాాంధీభవన్ లో ఆయన చేరిక కార్యక్రమం ఉండనున్నది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు....

కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. అధికారంలోకి వస్తే పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది....

అనారోగ్యంతో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళ్లర్పించారు. కొత్తకోట స్వగ్రామానికి వెళ్లిన ఆయన స్వయంగా పాడేమోశారు. దయాకర్ రెడ్డి కుటుంబసభ్యులకు...

1 min read

• లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలి • లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు • ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn